రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తో హడావుడిగా ఉంది. మొన్నటి వరకూ ప్రచారాలతో హోరెత్తిన రాజస్థాన్ భవితవ్యం నేడు ఓటర్లు తేల్చేయనున్నారు. ఈ రాష్ట్రంలో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలు ఉండగా ప్రస్తుతం 199 కి మాత్రమే పోలింగ్ జరుగుతోంది. కరణ్ పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధి గుర్మిత్ సింగ్ కున్నూర్ చనిపోవడంతో అక్కడ ఎన్నికల వాయిదా పడింది. రాజస్థాన్ లో 199 స్థానాల్లో మొత్తం 1862 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు.
పూర్తిగా చదవండి..Elections:రాజస్థాన్ లో పోలింగ్ షురూ..సాయంత్రం ఆరు వరకు పోలింగ్
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ అయింది. ఉదయం 7 గంటల నుంచీ ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకూ కొనసాగనుంది. రాజస్థాన్ లో మొత్తం 199 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది.
Translate this News: