Ap Politics : ఏపీ లో ఎన్నికల(AP Elections) సమయంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికల కోడ్(Election Code) అమల్లో ఉండగానే ఈ ఘటనలు జరగడం పట్ల ఎలక్షన్ కమిషన్(EC) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సంబంధిత అధికారుల పై ఈసీ వేటు కూడా వేసింది.
కఠిన ఆదేశాలు కూడా జారీ చేసింది. ఎన్నికల ఫలితాల తర్వాత 15 రోజులు వరకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని హోంశాఖకు ఆదేశాలు జారీ చేసింది.
AP Politics : జమ్మలమడుగులో అల్లర్లు… ముగ్గురిని ఊరు దాటించిన పోలీసులు!
ఏపీ లో ఎన్నికల సమయంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.ఈ సంఘటనల గురించి ఎలక్షన్ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే కడప జిల్లా జమ్మలమడుగులో మూడు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల కదలికలపై ఫోకస్ పెట్టారు.
Translate this News: