Kohli : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024(Indian Premier League 2024) లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ల పేలవ ప్రదర్శనతో భారీ స్కోరును సైతం కాపాడుకోలేకపోతున్న ఆ జట్టు.. ముంబైతో జరిగిన మ్యాచులో అదే పునరావృతం చేసింది. 196 పరుగులు చేసినా RCB జట్టు ఆ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. అయితే వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఓ ఘటన చోటు చేసుకుందిముంబై జట్టు కెప్టెన్గా హార్దిక్ పాండ్యా(Hardik Pandya) నియమితులైనప్పటి నుంచి ఆ జట్టు అభిమానులు నిరంతరం నిరసనలు తెలుపుతూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. హార్థిక్ పాండ్యాను గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో,స్టేడియంలో విమర్శలు చేస్తున్నారు. ఈ సందర్భంలో ముంబై అభిమానులు హర్థిక్ ను నిన్న జరిగిన RCB పై మ్యాచ్ లో కూడా ఇదే తీరును కొనసాగించారు.ఇది గమనించిన విరాట్(Virat Kohli) వారిపై ఇలా స్పందించారు.
పూర్తిగా చదవండి..IPL2024 : హార్థిక్ ను విమర్శించడం ఆపండి కోహ్లీ!
ఐపీఎల్ 2024లో నిన్న జరిగిన ముంబై వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో ముంబై ఘన విజయం సాధించింది. అయితే వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో విరాట్ చేసిన ఓ పని ముంబై అభిమానుల మనసు గెలుచుకుంది.అసలు విరాట్ స్టేడియంలో ఏం చేశాడో చూసేయండి!
Translate this News: