/rtv/media/media_files/2025/04/23/aKFtbQEmYbofiKF2hDJa.jpg)
జమ్మూ కశ్మీర్లో పహల్గామ్లో టూరిస్ట్లపై జరిగిన టెర్రర్ ఎటాక్లో 28 మంది మృతి చెందారు. అయితే ఈ ఉగ్రదాడి చేసింది తామేనని టీఆర్ఎఫ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే క్రూరంగా మతం, పేర్లు అడిగి చంపేసిన ఆ దుర్మార్గుల ఫొటోలను అధికారులు విడుదలు చేశారు. ఆ ఉగ్రదాడులు చేసిన వారి ఫొటోలను స్కెచ్లతో వేశారు. వాటినే అధికారులు రిలీజ్ చేశారు.
ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం
Sketches of suspected terrorists released who were among others to execute a terror attack..(courtesy News18)@NewIndianXpress pic.twitter.com/4BezpHLi2d
— Rajesh Kumar Thakur (@hajipurrajesh) April 23, 2025
పేర్లు అడిగి మరి..
జమ్మూ కశ్మీర్లో పహల్గామ్లో టూరిస్ట్లపై ఉగ్రదాడికి పాల్పడింది. ఈ ఉగ్రదాడిలో మొత్తం 28 మంది మృతి చెందారు. కేవలం పర్యాటకులనే టార్గెట్ చేసి అటాక్ చేశారు. టూరిస్టులను వరుసగా నిల్చోని పెట్టి పేరు, మతం ఏంటని అడిగి టెర్రరిస్టులు కాల్చి చంపారు. ఈ ఉగ్రదాడిలో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే కొందరు అబద్ధం చెబుతారు ఏమోనని మగవాళ్ల ప్యాంట్లు విప్పించి మరీ దారుణంగా చంపారు. మరికొందరి ఐడీ కార్డులు చెక్ చేసి హతమార్చారు. సమ్మర్ వెకేషన్, హనీమూన్కి వెళ్లిన వారు ఈ ఉగ్రదాడికి బలి అయ్యారు.
ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ
🚨Sketches of terrorists involved in the yesterdays cowardly attack released by security forces. #PahalgamTerroristAttack pic.twitter.com/R6BUzQEA2L
— 7ru7h (@7ru7h_1) April 23, 2025
#BREAKING: Sketches of Pahalgam attack terrorists have been released. pic.twitter.com/YxrvrbOb3O
— Aditya Raj Kaul (@AdityaRajKaul) April 23, 2025
ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం