Hyderabad : హైదరాబాద్లో స్కూల్ బస్సు బోల్తా.. 30 మంది విద్యార్థులు ఉండగానే ఘోరం
హైదరాబాద్ నగర పరిధి కాటేదాన్లో ఓ పైవేటు పాఠశాలలో బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ పిల్లలను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు పేర్కొన్నారు.