Bus Accident: షాకింగ్ వీడియో.. బస్టాండ్లో ప్రయాణికులపైకి దూసుకెళ్లిన బస్సు - స్పాట్లో ముగ్గురు
కేరళలోని త్రిషూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చోవూర్ వద్ద బస్టాండ్లో వేచి చూస్తున్న ప్రయాణికుల పైకి ఓ ప్రైవేట్ బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
/rtv/media/media_files/2025/07/07/punjab-hoshiarpur-bus-overturning-2025-07-07-12-28-48.jpg)
/rtv/media/media_files/2025/06/22/bus-accident-2025-06-22-12-31-33.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-06T212052.769.jpg)