Andhra Pradesh: ఏపీలో దారుణం.. నడిరోడ్డుపై నరికి చంపేశారు..

ఏపీలోని సత్యసాయి జిల్లా ధర్మవరంలో దారుణం జరిగింది. నడిరోడ్డుపైనే ఓ రౌడీ షీటర్‌ను హత్య చేయడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి లోకేంద్ర అనే స్థానిక రౌడీషీటర్‌ బైక్‌పై వెళ్తున్నారు. అతడు కింద పడ్డాక దుండగులు కత్తులతో నరికి దారుణంగా హత్య చేశారు.

New Update

ఏపీలోని సత్యసాయి జిల్లా ధర్మవరంలో దారుణం జరిగింది. నడిరోడ్డుపైనే ఓ రౌడీ షీటర్‌ను హత్య చేయడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి లోకేంద్ర అనే స్థానిక రౌడీషీటర్‌ బైక్‌పై వెళ్తున్నారు. అయితే ఆయన బైకును కారుతో ఢీకొట్టారు. అతడు కింద పడ్డాక దుండగులు కత్తులతో నరికి దారుణంగా హత్య చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో కూడా రికార్డయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. వ్యక్తిగత కక్ష్యతోనే ఈ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధరించారు. 

Advertisment
తాజా కథనాలు