Adilabad Incident
Adilabad Incident: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పోశెట్టి అనే యువకుడు మానసిక దివ్యాంగురాలైన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ బాలికను 3 గంటల పాటు ఇంట్లోనే బంధించాడు. విషయం తెలుసుకున్న స్థానికులు నిందితుడికి దేహశుద్ధి చేసి.. ఇంటికి నిప్పటించారు.
ఇది కూడా చూడండి: మంచి మనస్సు చాటిన మంత్రి కోమటిరెడ్డి.. రేవతి ఫ్యామిలీకి స్పాట్ లో రూ.25 లక్షలు!