Jana Reddy: కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి కాంగ్రెస్ అధిష్ఠానంపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న.. లేకున్నా పార్టీ కోసం కష్టపడుతున్న తనను కాంగ్రెస్ హైకమాండ్ గుర్తించడం లేదని వాపోతున్నారట. అయితే.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడు జైవీర్రెడ్డి కి నాగార్జున సాగర్ ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకొని.. గెలిపించుకున్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో తిరిగి కాంగ్రెస్ జెండా ఎగరవేశారు.
పూర్తిగా చదవండి..Jana Reddy: జానారెడ్డి అసంతృప్తి.. కాంగ్రెస్లోనే కొనసాగుతారా?
తనకు రాజ్యసభ టికెట్ వస్తుందని కోటి ఆశలతో ఉన్న జానారెడ్డికి నిరాశే ఎదురైంది. కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల్లో జానారెడ్డి పేరు లేదు. దీంతో జానారెడ్డి రాజకీయ భవిష్యత్పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే జానారెడ్డి నల్గొండ నుంచి ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
Translate this News: