Telangana: చిక్కుల్లో ఇరుక్కున్న ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి

పటాన్‌చెరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా కూడా.. హస్తం పార్టీ నేతలు నో చెబుతున్నారు. ఆయనపై ఈడీ కేసు ఉన్నందున.. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావిస్తున్నారు. మరోవైపు రాజీనామా చేసి తమ పార్టీలోకి రావాలని బీజేపీ తేల్చిచెబుతోంది.

Telangana: చిక్కుల్లో ఇరుక్కున్న ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి
New Update

పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌  రెడ్డికి మరో కొత్త కష్టం వచ్చింది. బీఆర్‌ఎస్ నుంచి ఆయన కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా కూడా.. హస్తం పార్టీ నేతలు నో చెబుతున్నారు. మరోవైపు రాజీనామా చేసి తమ పార్టీలోకి రావాలని బీజేపీ చెబుతోంది. రాజీనామా రాజీనామా అనేసరికి మహిపాల్‌రెడ్డి వెనుకడుగు వేస్తున్నారు. కాంగ్రెస్‌లోకి కూడా వద్దని స్థానిక నాయకులు అంటున్నారు. మహిపాల్‌రెడ్డిపై ఈడీ కేసు ఉన్నందున.. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావిస్తున్నారు.

Also Read: సముద్ర గర్భంలో రామసేతు నిజమే: ఇస్రో!

మహిపాల్‌రెడ్డి చేరికను పటాన్‌చెరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ కాట శ్రీనివాస్‌గౌడ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈడీ భయంతో పాటు పార్టీల డోర్లు క్లోజ్ అవడంతో..

అయోమయంలో బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పరిస్థితి అయోమయంగా మారిపోయింది.

Also Read: రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు పూర్తి..!

#brs-mla-mahipal-reddy #telugu-news #congress #bjp
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe