భారత స్టాక్ మార్కెట్లు ఈ రోజు క్షీణతతో ప్రారంభమయ్యాయి. బుధవారం సెన్సెక్స్, నిఫ్టీలలో భారీ క్షీణత కనిపించింది. మార్కెట్ ప్రారంభమైన వెంటనే.. సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా పడిపోయి 2.23 శాతం పతనంతో 72000 దిగువకు చేరుకుంది. నిఫ్టీ 2.09 శాతం పతనంతో 21650 వద్ద ముగిసింది. ఇది గడచిన 16 నెలల కాలంలో దారుణమైన క్షీణతగా మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి
పూర్తిగా చదవండి..Stock Market : స్టాక్ మార్కెట్ భారీ పతనం.. బీఎస్ఈ, నిఫ్టీలలో భారీ క్షీణత
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఈ క్రమంలో బుధవారం సూచీలు మొత్తం దిగువకు దిగజారాయి. ఈ నేపథ్యంలో దేశీయ ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు బీఎస్ఇ సెన్సెక్స్, నిఫ్టీ 2 శాతానికి పైగా క్షీణతతో ముగిశాయి.
Translate this News: