Telangana : తెలంగాణ(Telangana) కాంగ్రెస్ మంత్రి సీతక్క(Congress Minister Seethakka) జీవో నెంబర్ 3పై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్(BRS) హయాంలో తెచ్చిన జీవోను ఇప్పుడు రద్దు చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రోడ్డెక్కి ధర్నాలు చేయడం వింతగా ఉందన్నారు. ఆదివారం హనుమకొండలోని కాకతీయ యూనివర్సిలో రూ.68 కోట్ల పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన సందర్భంగా సీతక్క మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పూర్తిగా చదవండి..Seethakka : కవితకు సీతక్క కౌంటర్.. జీవో నెంబర్ 3పై సెటైర్లు!
మహిళలను కోటీశ్వరులను చేయాలనేది సీఎం రేవంత్రెడ్డి లక్ష్యం అని మంత్రి సీతక్క అన్నారు. కానీ స్త్రీలను కాంగ్రెస్ కు దూరం చేయాలని ఎమ్మెల్సీ కవిత ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ తెచ్చిన జీవో నెం 3 రద్దు చేయాలని కవిత చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
Translate this News: