CM Revanth Reddy : అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఇవాళ మీడియాతో జరిగిన చిట్ చాట్(Chit Chat) లో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(Ex.CM KCR) టార్గెట్ గా విమర్శలు చేశారు. మేడి గడ్డ(Medigadda) కు వెల్లేదే ఫ్లోర్ లీడర్ కోసమే అని కేసీఆర్ ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఫ్లోర్ లీడర్ రాకపోతే ఎవరు వస్తారో ప్రతిపక్ష నేత చెప్పాలని అన్నారు.
పూర్తిగా చదవండి..CM Revanth Reddy : కేసీఆరే టార్గెట్.. సీఎం రేవంత్ వ్యూహాలు.. కేసీఆర్కు షాక్ తప్పదా?
తెలంగాణ అంటేనే అబద్ధాలు అనే పర్యాయ పదం తెచ్చిండు కేసీఆర్ అని రేవంత్ అన్నారు. అమరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం, సెక్రటేరియట్ పై విచారణకు ఆదేశిస్తామన్నారు. నిర్మాణాలు, అంచనాలు, చెల్లింపు, ఖర్చుల పై విచారణ జరపనున్నట్లు తెలిపారు.
Translate this News: