జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీలో ఉన్న సభ్యులకు భూకేటాయింపు పత్రాల పంపిణీ కార్యక్రమం హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు న్యాయం చేస్తామన్నారు. ” గతంలోనే జర్నలిస్టులకు ఇళ్లు కట్టించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సమస్యను పరిష్కరించాల్సిన వ్యక్తులు బాధ్యతాయుతంగా వ్యవహారించాలి.
పూర్తిగా చదవండి..Telangana: అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తాం: సీఎం రేవంత్
జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీలో ఉన్న సభ్యులకు భూకేటాయింపు పత్రాల పంపిణీ కార్యక్రమం హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించారు. అర్హులైన ప్రతీ జర్నలిస్టుకు ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు ఇస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.
Translate this News: