YCP Manifesto: వైసీపీ మేనిఫెస్టో విడుదల అయింది. తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో “నవరత్నాలు ప్లస్ ” పేరుతో సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. సంక్షేమం, అభివృద్ధికి పెద్ద పీట వేశామన్నారు. మేనిఫెస్టో పవిత్రమైన గ్రంథం అన్నారు సీఎం జగన్. 2019 మేనిఫెస్టో అంశాలను 99 శాతం నిష్టతో అమలు చేసినట్లు తెలిపారు. రూ. 2.70 లక్షల కోట్లు లబ్ధిదారులకు వాళ్ల ఖాతాల్లోనే వేసినట్లు తెలిపారు. నేరుగా ఇంటింటికే పథకాలు డోర్ డెలవరీ చేశామన్నారు.
పూర్తిగా చదవండి..YCP Manifesto: వైసీపీ మేనిఫెస్టో “నవరత్నాలు ప్లస్ ” విడుదల.. ఈ అంశాలపై జగన్ స్పెషల్ ఫోకస్..!
వైసీపీ మేనిఫెస్టో విడుదల అయింది. తాడేపల్లి పార్టీలో "నవరత్నాలు ప్లస్ " పేరుతో సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. గతంలో ఇచ్చిన పథకాలు కొనసాగిస్తూనే.. అభివృద్ధిపై ఎక్కువ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి..
Translate this News: