Crime : తెలంగాణ(Telangana) లోని ఓ గురుకుల హాస్టల్ లో దారుణం జరిగింది. చిన్న విషయంలో ఇద్దరి మధ్య గొడవ మొదలవగా అది భౌతిక దాడులకు దారితీసింది. ఒకరినొకరు విచక్షణ మరిచి బూతులు తిట్టుకోవడంతోపాటు గళ్లాలు పట్టి కొట్టుకున్నారు. ఈ గొడవ(Clash) లో చివరికి ఒకరు మరణించిన ఘటన తెలంగాణ(Telangana) లోని నిర్మల్ జిల్లా(Nirmal District) లో జరిగింది.
పూర్తిగా చదవండి..Nirmal : హాస్టల్ లో కొట్టుకున్న విద్యార్థులు.. ఒకరు మృతి
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం చించోలి మైనార్టీ గురుకులంలో దారుణం జరిగింది. పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు గొడవపడి దారుణంగా కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో సయ్యద్ హర్బజ్ అనే విద్యార్థి మృతి చెందాడు.
Translate this News: