Nirmal : హాస్టల్ లో కొట్టుకున్న విద్యార్థులు.. ఒకరు మృతి
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం చించోలి మైనార్టీ గురుకులంలో దారుణం జరిగింది. పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు గొడవపడి దారుణంగా కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో సయ్యద్ హర్బజ్ అనే విద్యార్థి మృతి చెందాడు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/rats.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-09T083055.792-jpg.webp)