Raj Tarun – Lavanya : హీరో రాజ్ తరుణ్, లావణ్యల వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. లావణ్య ఉంటున్న రాజ్ తరుణ్ ఇంటిని ఆమె వదిలి వెళ్లాలంటూ రాజ్ తరుణ్ తల్లిదండ్రులు బుధవారం ఆమెతో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనలో దాదాపుగా 15 మంది తనపై దాడికి దిగారంటూ గురువారం లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి వెళ్లింది. కోకాపేటలోని తన ఇంటి వద్ద జరిగిన గొడవపై లావణ్య, నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు 15 మందితో తనపై దాడి చేసి ఇంటిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారని ఆమె ఫిర్యాదులో ఆరోపించింది.
రాజ్ తరుణ్ తాను కలిసి ఈ ఇల్లు కొన్నామని లావణ్య అంటోంది.. ఇల్లు కొన్నప్పుడు తాను రూ.70 లక్షలు రాజ్ తరుణ్కి ఇచ్చినంది. తాము ఇల్లు కొన్నప్పుడు రూ. 1.5 కోట్లు మాత్రమేనని.. ఇప్పుడది ఏకంగా రూ.12 కోట్లకు పెరిగిందంది. తనతో 11 ఏళ్ల పాటు రాజ్ తరుణ్ లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నాడని.. తనతో ఉంటాడని నమ్మి అతనికి తన జీవితం మొత్తం సమర్పించానంటోంది లావణ్య.. తన దగ్గరున్న మొత్తం డబ్బులు అతడికే ఇచ్చానని.. అతడి పేరెంట్స్ వచ్చి ఇల్లు తమదని అంటున్నారు. ఇంటికి సంబంధించి రాజ్ తరుణ్ కు ఎంత హక్కు ఉందో తనకుఅంతే హక్కు ఉందని లావణ్య చెబుతోంది.
మగాడు కాకపోయిన ఉంచుకుంటా
తాను అసలు రాజ్ తరుణ్ తల్లిదండ్రులను టచ్ కూడా చేయాలేదని.. వాళ్లే ఇంట్లోకి వచ్చి వస్తువులను ధ్వంసం చేశారని ఆరోపించింది. తనను ఈడ్చుకుంటూ వెళ్లి ఇబ్బంది పెట్టారంటూ లావణ్య వాపోయింది. రాజ్ తరుణ్ ను వోదిలేస్తే డబ్బులిస్తామని అతని పేరెంట్స్ అంటున్నారని.. రాజ్ తరుణ్ మగాడు కాకపోయిన అతన్ని ఉంచుకుంటానని లావణ్య చెబుతోంది. ఇల్లు రాజ్ తరుణ్ పేరు పైనే ఉందని... ఏడాది నుండి తానే మెయింటెనెన్స్ కడుతున్నానని లావణ్య చెబుతోంది. రాజ్ తరుణ్ కంటే తానే ఎక్కువ కోల్పోయానని వెల్లడించింది. శేఖర్ బాషాలతో డబ్బులిచ్చి రాజ్ తరుణ్ ఇదంతా నడిపిస్తున్నాడని లావణ్య ఆరోపించింది. అలాంటి గే గాళ్లతో తిరగొద్దని రాజ్ తరుణ్ కు సూచించింది.
Also Read: రీ-రిలీజ్ తో కూడా పరువు పోగొట్టుకున్న మాస్ కా దాస్
Also Read: ఆ మూడు దేశాలకు భారీగా తగ్గిన భారతీయ విద్యార్థులు..!
Raj Tarun – Lavanya: రాజ్ తరుణ్ నువ్వు మగాడు కాకపోయిన ఉంచుకుంటా.. ఆ గే గాళ్లతో ఉండకు : లావణ్య
లావణ్య ఉంటున్న రాజ్ తరుణ్ ఇంటిని ఆమె వదిలి వెళ్లాలంటూ రాజ్ తరుణ్ తల్లిదండ్రులు బుధవారం ఆమెతో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనలో దాదాపుగా 15 మంది తనపై దాడికి దిగారంటూ గురువారం లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి వెళ్లింది.
Raj Tarun – Lavanya
Raj Tarun – Lavanya : హీరో రాజ్ తరుణ్, లావణ్యల వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. లావణ్య ఉంటున్న రాజ్ తరుణ్ ఇంటిని ఆమె వదిలి వెళ్లాలంటూ రాజ్ తరుణ్ తల్లిదండ్రులు బుధవారం ఆమెతో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనలో దాదాపుగా 15 మంది తనపై దాడికి దిగారంటూ గురువారం లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి వెళ్లింది. కోకాపేటలోని తన ఇంటి వద్ద జరిగిన గొడవపై లావణ్య, నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు 15 మందితో తనపై దాడి చేసి ఇంటిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారని ఆమె ఫిర్యాదులో ఆరోపించింది.
Also Read: Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు...సెన్సెక్స్ 1500 పాయింట్లకు పైగా పైకి..
రాజ్ తరుణ్ తాను కలిసి ఈ ఇల్లు కొన్నామని లావణ్య అంటోంది.. ఇల్లు కొన్నప్పుడు తాను రూ.70 లక్షలు రాజ్ తరుణ్కి ఇచ్చినంది. తాము ఇల్లు కొన్నప్పుడు రూ. 1.5 కోట్లు మాత్రమేనని.. ఇప్పుడది ఏకంగా రూ.12 కోట్లకు పెరిగిందంది. తనతో 11 ఏళ్ల పాటు రాజ్ తరుణ్ లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నాడని.. తనతో ఉంటాడని నమ్మి అతనికి తన జీవితం మొత్తం సమర్పించానంటోంది లావణ్య.. తన దగ్గరున్న మొత్తం డబ్బులు అతడికే ఇచ్చానని.. అతడి పేరెంట్స్ వచ్చి ఇల్లు తమదని అంటున్నారు. ఇంటికి సంబంధించి రాజ్ తరుణ్ కు ఎంత హక్కు ఉందో తనకుఅంతే హక్కు ఉందని లావణ్య చెబుతోంది.
Also Read: గుడ్న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్.. రాష్ట్రానికి రూ.27 వేల కోట్ల పెట్టుబడులు
మగాడు కాకపోయిన ఉంచుకుంటా
తాను అసలు రాజ్ తరుణ్ తల్లిదండ్రులను టచ్ కూడా చేయాలేదని.. వాళ్లే ఇంట్లోకి వచ్చి వస్తువులను ధ్వంసం చేశారని ఆరోపించింది. తనను ఈడ్చుకుంటూ వెళ్లి ఇబ్బంది పెట్టారంటూ లావణ్య వాపోయింది. రాజ్ తరుణ్ ను వోదిలేస్తే డబ్బులిస్తామని అతని పేరెంట్స్ అంటున్నారని.. రాజ్ తరుణ్ మగాడు కాకపోయిన అతన్ని ఉంచుకుంటానని లావణ్య చెబుతోంది. ఇల్లు రాజ్ తరుణ్ పేరు పైనే ఉందని... ఏడాది నుండి తానే మెయింటెనెన్స్ కడుతున్నానని లావణ్య చెబుతోంది. రాజ్ తరుణ్ కంటే తానే ఎక్కువ కోల్పోయానని వెల్లడించింది. శేఖర్ బాషాలతో డబ్బులిచ్చి రాజ్ తరుణ్ ఇదంతా నడిపిస్తున్నాడని లావణ్య ఆరోపించింది. అలాంటి గే గాళ్లతో తిరగొద్దని రాజ్ తరుణ్ కు సూచించింది.
Also Read: రీ-రిలీజ్ తో కూడా పరువు పోగొట్టుకున్న మాస్ కా దాస్
Also Read: ఆ మూడు దేశాలకు భారీగా తగ్గిన భారతీయ విద్యార్థులు..!