Chalamala Krishna Reddy: తెలంగాణ పగ్గాలను చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీలో కొత్త పంచాయతీ తెర మీదికి వచ్చింది. తెలంగాణ ఎన్నికల సమయంలో టికెట్ రాలేదు అని కాంగ్రెస్ ను విడిచి బీజేపీలో చేరిన మునుగోడు నేత చలమల కృష్ణా రెడ్డి తాజాగా తిరిగి కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ లో చలమల కృష్ణా రెడ్డి చేరికపై గందరగోళం నెలకొంది. చలమల చేరికను కొందరు కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Krishna Reddy: తిరిగి బీజేపీలోకి చలమల కృష్ణారెడ్డి?
కాంగ్రెస్లో చలమల కృష్ణా రెడ్డి చేరికపై గందరగోళం నెలకొంది. ఆయన చేరిక చెల్లదని యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు అందెం సంజీవ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా చలమల కుట్రలు చేశారని ఆరోపణలు చేశారు. దీంతో ఆయన తిరిగి బీజేపీలో చేరుతారనే చర్చ జోరందుకుంది.
Translate this News: