మాజీ సీఎం కేసీఆర్ గురువారం పార్టీ కార్యకర్తలతో కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కొంతమంది పార్టీని వీడినంత మాత్రానా ఎలాంటి తేడా జరగదని అన్నారు. ‘ పార్టీ నాయకుల్ని సృష్టిస్తుంది. నాయకులు పార్టీలోకి వచ్చి పోతుంటారు. కొన్నిసార్లు ఇలాంటి తమాషాలు జరుగుతాయి. చరిత్రలోకి వెళ్తే అర్థమవుతుంది. కాంగ్రెస్ హామీలను నమ్మి ప్రజలు మోసపోయారు. మన 25 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం ఆగలేదు. అయిపోలేదు. నాడు ఎన్టీఆర్ తిరిగి ఎలా అయితే ప్రజల గద్దె మీద కూర్చోబెట్టారో అంతకన్నా గొప్పగా బీఆర్ఎస్ను ప్రజలు ఆదరిస్తారు. అంతకంటే రెట్టింపు మద్దతుతో మనల్నీ గద్దె మీద కూర్చోబెట్టే రోజు త్వరలోనే వస్తుందని’ కేసీఆర్ అన్నారు.
పూర్తిగా చదవండి..KCR: పార్టీ కార్యకర్తలతో కేసీఆర్ సమావేశం.. ఏం మాట్లాడారంటే ?
మాజీ సీఎం కేసీఆర్ గురువారం పార్టీ కార్యకర్తలతో కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కొంతమంది పార్టీని వీడినంత మాత్రానా ఎలాంటి తేడా జరగదని అన్నారు. నాడు ఎన్టీఆర్ తిరిగి ఎలా అయితే ప్రజల గద్దె మీద కూర్చోబెట్టారో అంతకన్నా గొప్పగా బీఆర్ఎస్ను ప్రజలు ఆదరిస్తారన్నారు.
Translate this News: