Brij Bhushan: ఢిల్లీ కోర్టును ఆశ్రయించిన బ్రిజ్ భూషణ్.. ఎందుకంటే ?

మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జాతీయ రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్ తాజాగా ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని పిటిషన్ వేశారు. మహిళా రెజ్లర్లు తనపై చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని అన్నారు.

New Update
Brij Bhushan: ఢిల్లీ కోర్టును ఆశ్రయించిన బ్రిజ్ భూషణ్.. ఎందుకంటే ?
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు