Etela Rajender : తెలంగాణ(Telangana) రాజకీయాల్లో గత పదేళ్లలో చూడని ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్(Congress) నేతలు మైనంపల్లి హనుమంత రావు, మాజీ మంత్రి పట్నం మహేందర్రెడ్డి(Patnam Mahender Reddy) తో బీజేపీ(BJP) నేత, హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etela Rajender) భేటీ అయ్యారు. ఒక చోట కలిసి ముగ్గురు నేతలు చర్చించుకున్నారు. కాంగ్రెస్ నేతలతో ఈటల రాజేందర్ భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
పూర్తిగా చదవండి..Etela Rajender: కాంగ్రెస్లోకి ఈటల రాజేందర్.. ముఖ్యనేతలతో భేటీ!
కాంగ్రెస్ నేతలు మైనంపల్లి హనుమంతరావు, పట్నం మహేందర్ రెడ్డిలతో బీజేపీ నేత ఈటల రాజేందర్ భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో దుమారం లేపింది. త్వరలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు మరోసారి ప్రచారం జోరందుకుంది. కానీ, ఈటల వర్గం ఆ ప్రచారాన్ని ఖండిస్తోంది.
Translate this News: