ప్రస్తుతం వరుస హిట్ లతో మంచి జోష్ లో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు మరోసారి ‘భోళా శంకర్’ మూవీతో మన ముందుకు వస్తున్నారు. ఈ సారి హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏ థియేటర్ దగ్గర చూసినా కటౌట్లు, పోస్టర్లు భారీగా దర్శనమిస్తున్నాయి. మరోవైపు చిత్ర యూనిట్ కడా ప్రమోషన్లను కూడా స్టార్ట్ చేశారు.
పూర్తిగా చదవండి..భోళాశంకర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెబుతారా? టిక్కెట్ ధరలు పెంచకుండా ఉంటారా?
హైదరాబాద్ శిల్పకళావేదికలో ఈ ఫంక్షన్ జరగనుంది. అయితే ఈ మధ్యకాలంలో పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడల్లా టికెట్ల ధరలు పెంచడం కామన్ అయిపోయింది. దీనివల్ల సామాన్య ప్రజలు ఫ్యామిలీతో కలిసి సినిమా చూడలేకపోతున్నారు. కానీ భోళా శంకర్ టికెట్ల ధరల విషయంలో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న ధరలే ఈ సినిమాకు కూడా వర్తిస్తాయని..
Translate this News: