మంత్రి తలసాని నివాసంతో బీసీ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బీసీ వర్గానికి చెందిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్పై మండిపడ్డారు. కాంగ్రెస్ బీసీలను, కుల వృత్తులను అవమానిస్తుందన్నారు. బీసీల కోసం బీఆర్ఎస్ ఎన్నో చర్యలు చేపట్టిందన్నారు. తమ ప్రభుత్వం బీసీలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించిందని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో బీసీలే అధికంగా ఉన్నారని మంత్రి వెళ్లడించారు. బీసీ నేతలపై కొందరు కాంగ్రెస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి ఫైరయ్యారు. బీసీ కులాలకు చెందిన నేతలను ఘోరంగా అవమానిస్తున్నారన్నారు.
పూర్తిగా చదవండి..బీసీల జోలికొస్తే ఊరుకునేది లేదు
మంత్రి తలసాని నివాసంతో బీసీ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బీసీ వర్గానికి చెందిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్పై మండిపడ్డారు. కాంగ్రెస్ బీసీలను, కుల వృత్తులను అవమానిస్తుందన్నారు. బీసీల కోసం బీఆర్ఎస్ ఎన్నో చర్యలు చేపట్టిందన్నారు
Translate this News: