Ayodhya Flight Discounts: అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన సందర్భంగా పలు విమానయాన సంస్థలు కొత్త ఆఫర్లను అందిస్తున్నాయి. స్పైస్జెట్ విమానయాన సంస్థ (SpiceJet) కూడా ఈ సందర్భంగా రూ.1,622కి విమానంలో ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ ఆఫర్ కింద, వినియోగదారులు జనవరి 28 వరకు టిక్కెట్లను కొనుక్కోవచ్చు. దీనిలో ప్రయాణికులు జనవరి 22 నుంచి సెప్టెంబర్ 30 వరకు టిక్కెట్లను బుక్ చేసుకుంటే ఈ ఆఫర్ వస్తుంది. ఈ ఆఫర్ నాన్-స్టాప్ దేశీయ – అంతర్జాతీయ విమానాలకు చెల్లుబాటు అవుతుంది.
పూర్తిగా చదవండి..Ayodhya Flight Discounts: అయోధ్య వెళ్ళాలా.. ట్రైన్ ఏసీ టికెట్ ధరకే.. విమానం టికెట్.. లేటెందుకు?
అయోధ్యలో బాల రామయ్య వచ్చేశాడు. ఇప్పడు రాముడిని చూడటానికి వెళ్లాలని ఆలోచిస్తున్నారా? విమానంలో వెళ్లి వచ్చేయండి. స్పైస్జెట్ రూ.1,622లకే అయోధ్య టికెట్ ఇస్తోంది. అలాగే పలు విమానయాన సంస్థలు కొత్త ఆఫర్లను తీసుకువచ్చాయి.
Translate this News: