వైసీపీకి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. Short News, రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్
/rtv/media/member_avatars/2024/10/17/2024-10-17t091720421z-whatsapp-image-2024-10-17-at-24638-pm.jpeg)
V.J Reddy
ఈరోజు వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రకాశం జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో జగన్ సమావేశం కానున్నారు. Short News | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
తిరుమల లడ్డూ వ్యవహారంపై మాజీ సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 3గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు చెప్పారు. Short News | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ఈ కేసుపై విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేసేందుకు నిరాకరించింది. Short News తెలంగాణ | రాజకీయాలు
తిరుమల లడ్డూ వ్యవహారంపై ఏపీ హైకోర్టును వైసీపీ ఆశ్రయించింది. తమపై టీడీపీ వాళ్ళు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంది. Short News | రాజకీయాలు | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
Latest News In Telugu, ఆంధ్రప్రదేశ్: వైసీపీకి రాజీనామా చేసే ఆలోచనలో భీమవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఉన్నట్లు తెలుస్తోంది. Short News
Short News | రాజకీయాలు | తెలంగాణ: ఓటుకు నోటు కేసుపై ఈరోజు సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. ఈ కేసుపై మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి వేసిన పిటిషన్సు పై విచారణ జరగనుంది.
Short News, Latest News In Telugu, హైదరాబాద్: ఈరోజు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. హైడ్రా బలోపేతం, రైతు భరోసా వంటి వాటిపై పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది.
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి స్థానిక కూటమి నేతలు షాక్ ఇచ్చారు. జనసేనలో ఆయనను చేర్చుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నారు. Short News | గుంటూరు
Short News | నేషనల్ రాజకీయాలు : జమిలి ఎన్నికలపై కేంద్రం తీసుకున్న నిర్ణయం రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. జమిలి ఎన్నికల వల్ల లాభాలతో నష్టాలు కూడా ఉన్నాయి.
Advertisment
తాజా కథనాలు