సీఎం చంద్రబాబు అధ్యక్షతన మరోసారి రాష్ట్ర మంత్రి వర్గం భేటీ కానుంది. ఈ నెల 10న కేబినెట్ సమావేశం జరగనుంది. Short News | Latest News In Telugu | గుంటూరు | ఆంధ్రప్రదేశ్
/rtv/media/member_avatars/2024/10/17/2024-10-17t091720421z-whatsapp-image-2024-10-17-at-24638-pm.jpeg)
V.J Reddy
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రత్యేక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈరోజు ఆయన తన పార్టీ పేరును ప్రకటించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్
జార్ఖండ్లో రైల్వే ట్రాక్పై భారీ పేలుడు సంభవించింది. పేలుడు దాటికి రైల్వే ట్రాక్ 39 అడుగుల దూరంలో ఎగిరిపడింది. నేషనల్ | Latest News In Telugu | Short News
మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతో పాటు రూ.25,000 ఆర్థిక సాయాన్ని అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
ఈరోజు నుంచి చెత్త పన్నును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
తెలంగాణలో కులగణన అంశంపై రేవంత్ సర్కార్ వ్యూహం ఏంటనేది ప్రజలకు అంతు చిక్కడం లేదు. Short News ...... Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
రాహుల్ గాంధీ కోసమే హైడ్రా కూల్చివేతలు చేస్తుందని బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. Short News | Latest News In Telugu | కరీంనగర్ | తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకట రెడ్డికి మూడు రోజల కస్టడీ విధించింది విజయవాడ ఏసీబీ కోర్టు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
సద్గురు జగ్గీ వాసుదేవ్కు సంబంధించిన ఇషా ఫౌండేషన్లో కోయంబత్తూరు పోలీసులు తనిఖీలు చేపట్టారు. మొత్తం 150మంది పోలీసులు.. Short News | Latest News In Telugu | నేషనల్
తెలంగాణలో పామాయిల్ గెలల ధరను రూ. 17,043లకు పెంచుతూ రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ నెల నుంచే... Short News | Latest News In Telugu | ఖమ్మం
Advertisment
తాజా కథనాలు