పీఏసీ ప్రతిపక్షానికే ఇచ్చాం.. ఢిల్లీలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు! By Vishnu Nagula 12 Sep 2024 రాజకీయాలు | తెలంగాణ: పార్టీ ఫిరాయింపులపై చట్టం కఠినంగా ఉంటే తమకే మంచిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పీఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్షాలకే ఇచ్చామన్నారు. 2019లో పీఏసీ చైర్మన్ పదవి ఎంఐఎంకు ఎలా ఇచ్చారన్నారు.
Harish Rao: వేలాదిగా తరలిరండి.. బీఆర్ఎస్ శ్రేణులకు హరీశ్ రావు పిలుపు By Vishnu Nagula 12 Sep 2024 రాజకీయాలు | తెలంగాణ: కౌశిక్ రెడ్డి మీద దాడి చేసిన ఎమ్మెల్యే గాంధీ, అనుచరులను అరెస్టుల చేయాలని డిమాండ్ చేస్తూ సైబరాబాద్ సీపీ ఆఫీస్ ఎదుట ఆందోళన చేపట్టిన హరీశ్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు.
Sitaram Yechury: ఏచూరి మృతికి మోదీ, రాహుల్ తో పాటు ప్రముఖుల సంతాపం By Vishnu Nagula 12 Sep 2024 సీతారాం ఏచూరి మృతి పట్ల ప్రధాని మోదీతో పాటు రాహుల్ గాంధీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. ఏచూరి
కౌశిక్ రెడ్డి ఇంటికి హరీశ్ రావు.. భారీ కాన్వాయ్ తో సిద్దిపేట నుంచి.. By Vishnu Nagula 12 Sep 2024 రాజకీయాలు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య వివాదం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. కౌశిక్ రెడ్డి నివాసానికి హరీశ్ రావు వెళ్లనున్నారు.
Sitaram Yechury: సీతారాం ఏచూరి కన్నుమూత By Vishnu Nagula 12 Sep 2024 నేషనల్ | తెలంగాణ: గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ కాసేపటి క్రితం తుది శ్వాస విడిచారు.
Paralympics 2024: మనవాళ్ల రికార్డ్ అద్భుతం అంతే..ముగిసిన పారాలింపిక్స్ By Vishnu Nagula 10 Sep 2024 సాధారణ ఒలింపిక్స్లో మూటగట్టకుని వచ్చిన వైఫల్యాలను తుడిచేస్తూ పారాలింపిక్స్లో భారత అథ్లెట్లు ఇరగదీశారు. ఎన్నడూ లేనంతగా 29 పతకాలు సాధించి రికార్డ్ సృష్టించారు.
Vande Bharat: తెలంగాణకు మరో వందే భారత్ రైలు By Vishnu Nagula 10 Sep 2024 సికింద్రాబాద్ -నాగ్పుర్ స్టేషన్ల మధ్య ఈ సెమీ హైస్పీడ్ రైలు నడవనుంది. సెప్టెంబర్ 15న ప్రధాని మోదీ దీనిని ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
Telangana Floods: ఈ నెల 11న తెలంగాణకు కేంద్ర బృందం రాక By Vishnu Nagula 10 Sep 2024 కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని 6గురు సభ్యుల కేంద్ర బృందం నాడు తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు సహా..వరద కారణంగా ప్రభావితమైన ప్రాంతాల్లో పర్యటించనున్నాయి.
పవిత్ర రేణుకాస్వామిని కొట్టింది..ఒప్పుకున్న దర్శన్ By Vishnu Nagula 10 Sep 2024 కన్నడనాట సంచలనం సృష్టించిన రేణుకాస్వామి మర్డర్ కేసు హీరో దర్శన్ ఎట్టకేలకు నిజం ఒప్పుకున్నాడు. తాను రేణుకాస్వామి మీద దాడి చేశానని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు.
మమతా బెనర్జీ అబద్ధం చెబుతున్నారు..కోలకత్తా ట్రైనీ డాక్టర్ తల్లి By Vishnu Nagula 10 Sep 2024 కోలకత్తా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు ఇంకా ఏమీ తేలలేదు. పైగా రోజుకో మలుపు తిరుగుతోంది కూడా. నిందితులను కాపాడ్డానికి మమతా ప్రభుత్వం ప్రయత్నించారని ఆరోపణలు ఉన్నాయి.