కన్నడనాట సంచలనం సృష్టించిన రేణుకాస్వామి మర్డర్ కేసు హీరో దర్శన్ ఎట్టకేలకు నిజం ఒప్పుకున్నాడు. తాను రేణుకాస్వామి మీద దాడి చేశానని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు.
/rtv/media/member_avatars/2024-09-13t161002943z-whatsapp-image-2024-09-13-at-93949-pm.jpeg)
Vishnu Nagula
కోలకత్తా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు ఇంకా ఏమీ తేలలేదు. పైగా రోజుకో మలుపు తిరుగుతోంది కూడా. నిందితులను కాపాడ్డానికి మమతా ప్రభుత్వం ప్రయత్నించారని ఆరోపణలు ఉన్నాయి.
సీపీఎం అగ్రనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ తో ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరారు.
Advertisment
తాజా కథనాలు