author image

Vishnu Nagula

By Vishnu Nagula

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. లోహియా నగర్‌‌లోని 50 ఏళ్లనాటి మూడతస్తుల భవనం కూలిపోయింది. దీని కింద 8మందికి పైగా చిక్కుకుని మరణించారు. వారితో పాటూ మరికొంతమందికి కూడా గాయాలయ్యాయి.

By Vishnu Nagula

పశ్చిమ గోదావరి | ఆంధ్రప్రదేశ్ | క్రైం : పశ్చిమగోదావరి జిల్లాలో పాలకొల్లు (మం) భగ్గేశ్వరంలో 6 నెలల గర్భిణి ఉరి వేసుకొని ఆత్మహత్య . ఏడాది క్రితమే జనార్ధన్, దేవి ప్రేమ వివాహం చేసుకున్నారు.

By Vishnu Nagula

| నేషనల్:ట్రైనీ డాక్టర్లతో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చర్చలు జరిపారు. డాక్టర్లు దీదీ ముందు ప్రధానంగా ఐదు డిమాండ్లను ఉంచారు. 33 రోజులుగా వారు ఇవే డిమాండ్లతో నిరసనలు చేస్తున్నారు.

By Vishnu Nagula

హైదరాబాద్:ప్రత్యేక చట్టం లేకుండా హైడ్రాని ఎలా ఏర్పాటు చేశారో చెప్పాలని రేవంత్‌ సర్కార్‌కు తెలంగాణ హైకోర్టు మొట్టికాయలు వేసింది. ఒక శాఖ అనుమతి ఇస్తే మరొక శాఖ కూల్చివేస్తుందా?

By Vishnu Nagula

సినిమా: ఈషా డియోల్కి కి లైంగిక వేధింపులు. ''దాస్' సినిమా ఈవెంట్‌ లో ఓ వ్యక్తి ప్రైవేట్ పార్ట్ టచ్ చేశాడు,వెంట‌నే అత‌డిని గుంపులోనుంచి బ‌య‌ట‌కు లాగి చెంప పగలగొట్టాను.

By Vishnu Nagula

నేషనల్క: మ్యూనిస్టు యోధుడు సీతారాం ఏచూరి భౌతికకాయాన్ని ఢిల్లీ ఎయిమ్స్‌ మెడికల్ కాలేజీకి అప్పగించిన సంగతి తెలిసిందే. ఆయన భౌతికకాయం వైద్య పరిశోధనలకు, బోధనకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి.

By Vishnu Nagula

ఇంటర్నేషనల్ | క్రైం: పాకిస్తాన్‌లోని సింధ్‌ ప్రావిన్స్‌లో విషాదం. భూవివాదాల వల్ల ఒకే కుటుంబానికి చెందిన 13 మందికి పాలలో విషం కలిపి హత్య చేయడం కలకలం రేపుతోంది.

By Vishnu Nagula

టాప్ స్టోరీస్ | సినిమా : గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా టూ పీస్ బికినీ అందాలతో మరోసారి కాకరేపింది. బిడ్డను ముద్దాడుతున్న ఫొటోలను నెట్టింట షేర్ చేసింది.

By Vishnu Nagula

తెలంగాణ | క్రైం: హైదరాబాద్‌ మాదాపూర్‌లోని కొత్తగూడ సర్కిల్‌లో ఆర్టీసీ బస్సు యువతిపైకి దూసుకెళ్లింది. యువతి అక్కడికక్కడే దుర్మరణం చెందింది.

By Vishnu Nagula

ఆంధ్రప్రదేశ్ | తిరుపతి :చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. మొగిలి గేట్‌ వద్ద ఓ ఆర్టీసీ బస్సు రెండు లారీలను ఢీకొంది. ఈ విషాద ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

Advertisment
తాజా కథనాలు