30 ఏళ్ల తర్వాత ముడతలు, గీతలు, మచ్చలు తగ్గాలంటే ఆహారంలో బాదం, జీడిపప్పు, వాల్నట్స్, నారింజ, నిమ్మకాయలు, ద్రాక్షపండు, వెల్లుల్లి, పాలకూర వంటిని తీసుకోవాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
ఊపిరితిత్తుల సమస్యలు వస్తుంటే కొన్ని సంకేతాలు ఇస్తుంది. వాటిల్లో దగ్గు, శ్వాస ఇబ్బంది, నోటిలో అధిక కఫం, నిద్ర లేచినప్పుడు శ్వాస ఆడకపోవడం, బొంగురు గొంతు వంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
మామిడి ఆకులతో మధుమేహాన్ని నియంత్రించవచ్చు.రక్తపోటు, కడుపు ఉబ్బరాన్ని , ఉబ్బసాన్ని తగ్గిస్తుంది. మామిడిఆకుల్లో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే లక్షణాలు.. అధిక బిపిని తగ్గించడంలో సహాయపడతాయి. లేయంలో పేరుకుపోయిన మురికిని తొలగిస్తుంది. వెబ్ స్టోరీస్
కొత్తిమీర విటమిన్లు సహా అనేక పోషకాలు రక్తంలో గ్లూకోజ్స్థాయి నియంత్రిస్తుంది. కొత్తిమీర రసం తాగితే మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దాని రసం చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది . గ్యాస్, ఉబ్బరం వంటి ఆరోగ్య సమస్యలు ఉపశమనం. కొత్తిమీరతో జీర్ణక్రియ, కళ్ళ , ఎముకలుఆరోగ్యం మెరుగుపరుడుతుంది. వెబ్ స్టోరీస్
కాకినాడ జిల్లా రంగరాయ మెడికల్ విద్యార్థి రావూరి సాయిరాం ఆర్ఎంసీ బాయ్స్ హాస్టల్లో గదిలో ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి స్వస్థలం నరసాపురం దగ్గర బాడిద గ్రామంగా పోలీసులు గుర్తించారు. Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్ | క్రైం
పరీక్షల ముందు బయటిఫుడ్, మసాలాలు, స్వీట్లు,కాఫీ, టీ, కూల్ డ్రింకులకు దూరం చేసి మంచినీళ్లు తాగాలి. బదులుగా పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లుపాలు, గుడ్లు, ఇడ్లీ, దోశ, రాగుల టిఫిన్లు, ఓట్స్, బెల్లం, డ్రై ఫ్రూట్స్తో చేసే స్నాక్స్ ఏవైనా ఇవ్వచ్చు. వెబ్ స్టోరీస్
సికింద్రాబాద్లోని పద్మారావునగర్లో భార్యపై అనుమానం ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేశాడు. ప్రస్తుతం మౌనిక, శ్రావణ్ కండిషన్సీ రియస్గా ఉన్నదని డాక్టర్లు తెలిపారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ | క్రైం
కిచెన్ సింక్లో మురికి నీరు పేరుకుపోయి ఉంటే ఇన్నో, వైట్ వెనిగర్, వేడినీరు, డ్రెయిన్ ప్లంగర్, బేకింగ్ సోడా వంటివి వాడితే కిచెన్ శుభ్రం అవుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
విజయనగరం జిల్లా నెమలాంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ కొనారి ప్రసాద్ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు చంపి గ్రామ శివారులో పడేశారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ క్రైం
మారుతున్న కాలం ప్రకారం జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్లు తగ్గాలంటే అల్లం టీలో బెల్లం, తులసి ఆకులు వేసి తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇవి జలుబు, ఫ్లూ వంటి అనారోగ్యాల నుంచి రక్షిస్తాయని నిపుణులంటున్నారు. Shorts for app | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు