author image

V. Sai Krishna

By V. Sai Krishna

మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో రెండేళ్ల క్రితం జరిగిన అమానుష ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ముగ్గురు గిరిజన వ్యక్తులు ఓ అగ్రవర్ణ వ్యక్తిని చేతులు వెనక్కికట్టి వివస్త్రుణ్ణి చేసి, నోటితో బూట్లు ఎత్తించారు. ప్రస్తుతం ఆ ఘటన వైరల్ గా మారింది.ఓ అగ్రవర్ణ వ్యక్తిని కొంతమంది గిరిజనులు ఇలా చేయడం గమనార్హం.

Advertisment
తాజా కథనాలు