సెల్ఫీల మోజులో తమంత తామే ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటున్నారు. ఇప్పటికే ఎంతోమంది తమ ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో ఎక్కువగా యువతే ఉన్నారు.
పూర్తిగా చదవండి..పాపం…అదే అతని చివరి సెల్ఫీ అయ్యింది…!
కదులుతున్న రైళ్లపై సెల్ఫీలు దిగుతూ, విద్యుదఘాతానికి గురవుతూ చనిపోయిన ఘటనలు కొన్ని ఉంటే ట్రెయిన్ వస్తుండగా రైల్వే ట్రాక్పై వీడియోలకు ఫోజులిస్తూ రైలు ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు మరికొన్ని. ఎగిసిపడుతున్న రాకాసి అలలు బలైన ఉందంతాలు ఇంకొన్ని. ఏదైతేనేం వీళ్లందరి మరణ శాసనం రాసింది ఒక సెల్ఫీనే.
Translate this News: