author image

Manogna alamuru

PM Modi : 45 ఏళ్ళలో మొదటిసారి పోలాండ్‌లో అడుగుపెట్టిన ప్రధాని
ByManogna alamuru

PM Modi : 45 ఏళ్ళల్లో భారత ప్రధాని మొదటిసారిగా పోలాండ్ పర్యటిస్తున్నారు. చివరిసారిగా 1979లో భారత మాజీ ప్రధాని మోరార్జీ దేశాయ్ ఆ దేశానికి వెళ్ళారు. ప్రస్తుతం భారత్‌‌–పోలాండ్ మధ్య దౌత్య సంబంధాలకు 70 ఏళ్ళు పూర్తయ్యాయి.

Advertisment
తాజా కథనాలు