author image

Manogna alamuru

AP: మిర్చి రైతులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్!
ByManogna alamuru

మిర్చి రైతులను గట్టెక్కించడమే లక్ష్యమని చెప్పిన సీఎం చంద్రబాబు..క్వింటా మిర్చి ధర రూ.11,781 కంటే తగ్గితే కేంద్రం ద్వారా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్

AP: చస్తాం కానీ రేపు పరీక్షలు రాయం..ఏపీ గ్రూప్ 2 అభ్యర్థులు
ByManogna alamuru

గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయలేమని స్పష్టం చేసింది. దీనిపై చాలాచోట్ల నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. చావనైనా చస్తాం కానీ రేపు పరీక్ష రాయమని గ్రూప్ 2 అభ్యర్థులు చెబుతున్నారు.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్

Air Traffic: ఆకాశంలో ట్రాఫిక్ కంట్రోల్ ఉంటుందా...విమనాలకు దారెలా తెలుస్తుంది..
ByManogna alamuru

అమెరికాలో ఈ మధ్య తరుచుగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. దాదాపుగా  రెండు నెలల్లో నాలుగుసార్లు ఫ్లైట్ యాక్సిడెంట్లు అయ్యాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

ED: ఫాల్కన్ కేసు లోకి ఈడీ ఎంట్రీ.. కేసు నమోదు
ByManogna alamuru

ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంట్ స్కామ్ కేసులోకి ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది. దీనిపై సైబరాబాద్‌‌‌‌ ఎకనామిక్‌‌‌‌ అఫెన్సెస్‌‌‌‌ వింగ్‌‌‌‌ ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా ఈడీవో కేసు నమోదు చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్ | క్రైం

USA: భగవద్గీతపై ప్రమాణం చేసిన ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్
ByManogna alamuru

అమెరికా ఎఫ్బీఐ డైరెక్టర్ గా నియమింపబడిన భారత సంతతికి చెందిన కాష్ పటేల్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. భగవద్గీత మీద ప్రమాణం చేసి తన బాధ్యతలను  చేపట్టారు.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Social Media: సీతాకోక చిలుకను చంపి శరీరంలోకి ఇంజెక్ట్.. చివరకు..
ByManogna alamuru

ఇలాంటిదే ఇప్పుడు ఇంకోటి వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో చెత్త ఛాలెంజ్ ను తీసుకుని ప్రాణాలు మీదకు తెచ్చుకున్నాడు.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | వైరల్ | ఇంటర్నేషనల్

TS: బీఆర్ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌కు బిగ్‌ రిలీఫ్‌..రాజలింగమూర్తి మృతితో కేసు వాయిదా
ByManogna alamuru

మేడిగడ్డ కుంగుబాటు విషయంలో మాజీ సీఎం కేసీఆర్, హరీశ్ రావులను విచారించాలని రాజలింగమూర్తి అనే వ్యక్తి పిటిషన్ వేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ

Adani: లక్ష కోట్లు పోగొట్టుకున్న అదానీ..అధిక సంపద కోల్పోయిన వారిలో సెకండ్
ByManogna alamuru

2025 మొదలయ్యాక రెండు నెలల్లోనే భారత బిలియనీర్ గౌతమ్ అదానీ ఇప్పటివరకు దాదాపు 1 లక్షా 25 వేల కోట్లను నష్టపోయారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Champions Trophy: అదరగొట్టిన సౌత్ ఆఫ్రికా...తేలిపోయిన ఆఫ్ఘాన్
ByManogna alamuru

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మూడవ మ్యాచ్ దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ల మధ్య జరిగింది. ఇందులో సౌత్ ఆఫ్రికా ఘన విజయం సాధించింది. 107 పరుగుల తేడాతో ఆఫ్ఘాన్ చిత్తుగా ఓడిపోయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Mumbai: వార్ధా సామూహిక అత్యాచారం కేసులో..8 మంది నిర్దోషులుగా హైకోర్టు ప్రకటన
ByManogna alamuru

2010లో సంచలనం సృష్టించిన వార్ధా సామూహిక అత్యాచారం కేసులో ఈరోజు హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Advertisment
తాజా కథనాలు