author image

Manogna alamuru

TS: మహిళా సాధికారతకు పట్టం..ఇందిరా శక్తి మిషన్-2025
ByManogna alamuru

టూరిజం పాలసీ, యాదగిరి దేవాలయం ట్రస్టు బోర్డు, రెవెన్యూ గ్రామాలకు అధికారులను నియమించడం లాంటి నిర్ణయాలను తెలంగాణ కేబినెట్ తీసుకుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్

TS: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు..తెలంగాణ కేబినెట్ ఆమోదం
ByManogna alamuru

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను బీసీల రిజర్వేషన్లను 42 శాతం పెంచే  ముసాయిదా బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్

USA: మరోసారి పేలిన ఎలాన్ మస్క్  స్టార్ షిప్ రాకెట్
ByManogna alamuru

ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ ప్రయగించిన అతి భారీ రాకెట్ స్టార్ షిప్ పేలిపోయింది. అంతరిక్షంలోకి వెళ్ళాక...భూ కక్ష్యలోకి ప్రవేశించాల్సిన సమయంలో స్టార్ షిప్ పేలిపోయింది.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Pakistan: టెర్రరిజంలో పాకిస్తాన్ 2వ స్థానంలో...భారత్ 14వ స్థానంలో...
ByManogna alamuru

టెర్రరిజంలో పాకిస్తాన్ తమ తర్వాతే అని మరోసారి ప్రూవ్ చేసుకుంది పాకిస్తాన్. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025 లో రెండవ స్థానంలో నిలిచింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

AP: ఆ షేర్ల బదిలీని రద్దు చేయండి..ఎన్సీఎల్టీలో జగన్ పిటిషన్
ByManogna alamuru

తన తల్లి విజయమ్మ, షర్మిల అక్రమంగా షేర్లను బదిలీ చేస్తున్నారని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ కు వైసీపీ అధినేత జగన్ పిటిషన్ దాఖలు చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్

Business: చాలా రోజుల తర్వాత మార్కెట్లు కళకళ..లాభాల్లో సూచీలు..
ByManogna alamuru

చాలా రోజుల తర్వాత దేశీ స్టాక్ మార్కెట్లో లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.  అంతర్జాతీయంగా కూడా సానుకూల సంకేతాలు వెలువడుతుండడంతో సూచీలు లాభాల బాట పట్టాయి.  Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్

USA-India: ఏప్రిల్ 2 నుంచి భారత్ పై ప్రతీకార సుంకాలు..సపోర్ట్ చేసిన జైశంకర్
ByManogna alamuru

ఇండియాపై ప్రతీకార సుంకాలు తప్పవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తేల్చి చెప్పేశారు. ఏప్రిల్ 2 నుంచి ఇవి అమలు అవుతాయని కూడా తెలిపారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Mumbai: మేఘా అవినీతిపై ముంబై హైకోర్టులో విచారణ!
ByManogna alamuru

ముంబై ట్విన్ టన్నెల్స్ ప్రాజెక్టు విషయంలో మేఘా ఇన్ఫ్రాస్టక్చర్ మోసానికి పాల్పడింది అంటూ ముంబై హైకోర్టులో పిల్ దాఖలు అయింది. ముంబై హైకోర్టు పిల్ ను రిజర్వ్ లో ఉంచుతూ ఆదేశాలు జారీ చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Breaking: విదేశాంగ మంత్రి జైశకర్ పై ఖలీస్థానీల దాడికి యత్నం
ByManogna alamuru

విదేశాంగ మంత్రి జైశంకర్ పై ఖలీస్థానీ సానుభూతిపరులు దాడికి ప్రయత్నించారు. లండన్ పర్యటనలో ఉన్న ఆయనపై ఈ ప్రయత్నం జరిగింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

TS: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి అదే కలిసి వచ్చిందా..
ByManogna alamuru

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరేళ్ల క్రితం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీటిని నెగ్గిన కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా ఓడిపోయింది. దీనికి కారణం బీజేపీ చేసిన గ్రౌండ్ వర్కే కారణం అంటున్నారు నిపుణులు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ

Advertisment
తాజా కథనాలు