author image

Manogna alamuru

Champions Trophy: న్యూజిలాండ్ జట్టులో ఆ నలుగురే ప్రమాదం
ByManogna alamuru

చాంపియన్స్ ట్రోఫీ 2025లో టైటిల్ పోరు కోసం భారత్ , న్యూజిలాండ్ జట్టూ రెండూ ఆరాటంగా ఎదురు చూస్తున్నాయి. రెండు జట్లూ చాలా బలంగానే ఉన్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Champions Trophy: ఫైనల్స్ లో స్పిన్నర్స్ దే పై చేయి
ByManogna alamuru

మోస్ట్ ఎవైటెడ్ మ్యాచ్ కు టైమ్ దగ్గర పడింది. రేపే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్. దుబాయ్ లో రేపు ఇండియా, న్యూజిలాండ్ లు తలపడనున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Champions Trophy: 14 వన్డేల్లో టాస్ ఓడిన రోహిత్ శర్మ..ఫైనల్స్ లో అయినా గెలుస్తాడా?
ByManogna alamuru

వరుసగా 14 వన్డేల్లో భారత్ టాస్‌ కోల్పోయింది. ఈసారైనా రోహిత్ శర్మ టాస్  గెలుస్తాడా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ కు భారీగా బెట్టింగ్..ఏకంగా 5వేల కోట్లు..
ByManogna alamuru

ఈరోజు దుబాయ్ లో ఇండియా, న్యూజిలాండ్ల మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ జరగునంది. అయితే మరోవైపు దీని మీద విపరీతంగా బెట్టింగ్ జరుగుతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Champions Trophy: ఈరోజే ఫైనల్స్..మళ్ళీ కప్పు తెస్తారా?
ByManogna alamuru

ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నీ ఫైనల్లో టీమ్ ఇండియా, న్యూజిలాండ్ తో ఈరోజు మధ్యాహ్నం దుబాయ్ లో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Karnataka: నటి రన్యారావు కేసులో కీలక మలుపు..సీబీఐ కేసు
ByManogna alamuru

బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయిన కర్ణాటక యాక్టర్ రన్యారావు కేసు విషయం కీలక మలుపు తిరిగింది. ఈమెపై సీబీఐ కేసు నమోదు చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Lalith Modi: లలిత్ మోదీకి వనువాటు పౌరసత్వం..ఎంతకు కొన్నారో తెలుసా?
ByManogna alamuru

వానుఆటు...ఇప్పటివరకు ఇది ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. అసలీ పేరు కూడా 90శాతం మంది వినలేదు. కానీ ఇప్పుడు సడెన్ గా ఈ పేరు మారుమోగిపోతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

SLBC Tunnel: ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూపై మంత్రి ఉత్తమ్ రివ్యూ.. కాసేపట్లో మీడియాతో..
ByManogna alamuru

వరుసగా 15వరోజు ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ పనులు జరుగుతున్నాయి. పనుల్లో మరింత వేగం పెంచేందుకు సింగరేణి నుంచి అదనపు కార్మికులను పిలిపించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ | మహబూబ్ నగర్

TS: మరో వారంలో ఇందిరమ్మ ఇళ్ళు.. మంత్రి పొంగులేటి
ByManogna alamuru

ఇందిరమ్మ ఇళ్ళపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ శుభవార్త చెప్పారు. మరో వారం రోజుల్లో ప్రతీ నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పారు.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ

Advertisment
తాజా కథనాలు