author image

Jyoshna Sappogula

AP : ఐ అండ్ పీఆర్ ప్రకటనలపై రూ. 850 కోట్లు.. హౌస్‌ కమిటీ వేయాలని టీడీపీ ఎమ్మెల్యేలు డిమాండ్‌.!
ByJyoshna Sappogula

I & PR Ads : ఐ అండ్ పీఆర్ లో జ‌రిగిన ప్ర‌క‌ట‌న‌ల‌పై హౌస్ క‌మిటీ వేయాల‌ని టీడీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో టీడీపీ ఎమ్మెల్యేలు న‌క్కా ఆనంద్ బాబు, తెనాలి శ్రావ‌ణ్ కుమార్, ధూళిపాళ న‌రేంద్ర‌ ఈ విషయంపై మాట్లాడారు.

Telangana : అయ్యె.. తల్లికి అంత్యక్రియలు చేయకుండా.. అనాథగా వదిలేసి..
ByJyoshna Sappogula

Property : ఆస్తుల కోసం అన్నదమ్ములు హత్య చేసుకుంటున్న ఘటనలు, తోటి కోడళ్ళు కొప్పులు పట్టుకొని కొట్టుకుంటున్న ఘటనలు చూశాం. కానీ, కుమార్తెలు సైతం ఆస్తుల కోసం వాగ్వాదానికి దిగి తల్లి శవాన్ని అనాథలా చేసిన ఘటన తాజాగా సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.

AP : కర్రలతో కొట్టుకున్న అన్నదమ్ములు.. తోటి కోడళ్ళు సైతం కొప్పులు పట్టుకుని..
ByJyoshna Sappogula

Konaseema : ఇంటి సరిహద్దు విషయంలో అన్నదమ్ముల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు కర్రలతో, ఇటుకులతో దాడులు చేసుకున్నారు.

Crime News : బెంగళూరులో దారుణం.. ప్రియురాలు దూరమవడానికి స్నేహితురాలే కారణమని.. ప్రియుడు అతి క్రూరంగా..
ByJyoshna Sappogula

Bangalore Girls Hostel : బెంగళూరు కోరమంగళలో దారుణం చోటుచేసుకుంది. పీజీ హాస్టల్లో ఉంటున్న ఓ యువతిని యువకుడు అతి దారుణంగా హతమార్చాడు. కత్తితో యువతి గొంతు కోసి పరారైయ్యాడు.

AP : చిక్కుల్లో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌.. VMRDAకు జనసేన ఫిర్యాదు..!
ByJyoshna Sappogula

Gudivada Amarnath : మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ చిక్కుల్లో పడ్డారు. అమర్‌నాథ్‌ భూదందాలు చేశారంటూ VMRDAకు జనసేన ఫిర్యాదు చేసింది. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం విస్సన్నపేటలో అమర్‌నాథ్ భూదందాలు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Jagan : కూటమి ప్రభుత్వ శ్వేతపత్రాలపై జగన్‌ రియాక్షన్‌.. ఆధారాలతో సహా..
ByJyoshna Sappogula

YS Jagan : వైసీపీ హయాంలో అక్రమాలు, అవినీతిపై వరుసగా కూటమి ప్రభుత్వ శ్వేతపత్రాలపై  కాసేపట్లో మాజీ సీఎం జగన్‌ ప్రెస్‌మీట్‌ పెట్టనున్నారు. మద్యం స్కీమ్‌పై సీఐడీ విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించిన సంగతి తెలిసిందే.

Advertisment
తాజా కథనాలు