
Jyoshna Sappogula
I & PR Ads : ఐ అండ్ పీఆర్ లో జరిగిన ప్రకటనలపై హౌస్ కమిటీ వేయాలని టీడీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు నక్కా ఆనంద్ బాబు, తెనాలి శ్రావణ్ కుమార్, ధూళిపాళ నరేంద్ర ఈ విషయంపై మాట్లాడారు.
Property : ఆస్తుల కోసం అన్నదమ్ములు హత్య చేసుకుంటున్న ఘటనలు, తోటి కోడళ్ళు కొప్పులు పట్టుకొని కొట్టుకుంటున్న ఘటనలు చూశాం. కానీ, కుమార్తెలు సైతం ఆస్తుల కోసం వాగ్వాదానికి దిగి తల్లి శవాన్ని అనాథలా చేసిన ఘటన తాజాగా సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.
Konaseema : ఇంటి సరిహద్దు విషయంలో అన్నదమ్ముల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు కర్రలతో, ఇటుకులతో దాడులు చేసుకున్నారు.
Bangalore Girls Hostel : బెంగళూరు కోరమంగళలో దారుణం చోటుచేసుకుంది. పీజీ హాస్టల్లో ఉంటున్న ఓ యువతిని యువకుడు అతి దారుణంగా హతమార్చాడు. కత్తితో యువతి గొంతు కోసి పరారైయ్యాడు.
Gudivada Amarnath : మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చిక్కుల్లో పడ్డారు. అమర్నాథ్ భూదందాలు చేశారంటూ VMRDAకు జనసేన ఫిర్యాదు చేసింది. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం విస్సన్నపేటలో అమర్నాథ్ భూదందాలు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
YS Jagan : వైసీపీ హయాంలో అక్రమాలు, అవినీతిపై వరుసగా కూటమి ప్రభుత్వ శ్వేతపత్రాలపై కాసేపట్లో మాజీ సీఎం జగన్ ప్రెస్మీట్ పెట్టనున్నారు. మద్యం స్కీమ్పై సీఐడీ విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించిన సంగతి తెలిసిందే.
Advertisment
తాజా కథనాలు