Terrorists Attack : జమ్మూకశ్మీర్ లో శనివారం ఎయిర్ఫోర్స్ కాన్వాయ్పై ఉగ్రవాదులు దాడి కి తెగబడ్డారు. ఏకే 47 రైఫిళ్లతో ఒక్కసారిగా కాల్పులకు తెగబడటంతో ఒక ఎయిర్ఫోర్స్ సైనికుడు మరణించగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి.

Durga Rao
Drinking Water : నిత్యం పలు పనుల్లో బిజీగా ఉండేవాళ్లు అనేక సందర్భాల్లో నిలబడి నీళ్లు తాగుతుంటారు. ఇలా చేయొచ్చని కొందరు అంటే మరి కొందరు మాత్రం నిలబడి నీరు తాగడం హానికరమని భావిస్తుంటారు.
Mobile Phone : ఛత్తీస్గఢ్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మొబైల్ వాడొద్దని వారించినందుకు సొంత అన్నపై కోపం పెంచుకున్న ఓ 14 ఏళ్ల బాలిక అతడు నిద్రలో ఉండగా గొడ్డలితో నరికి చంపేసింది.
Smuggling : సాధారణంగా ఎయిర్ పోర్టుల్లో కొన్ని గ్రాముల్లోనే బంగారం తరలిస్తూ స్మగ్లర్లు పట్టుబడుతుంటారు. ఆ కాస్త బంగారమే అధికారుల కంటబడకుండా దాచేందుకు నానా తంటాలు పడుతుంటారు.
Hardeep Singh Nijjar : కెనడా లో సిక్కు వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్హ త్య కేసు నిందితుల అరెస్టుపై ప్రధాని జస్టిన్ ట్రూడో తాజాగా స్పందించారు.
After9 Pub : ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి పబ్ లో అసభ్యకర నృత్యాలు చేయిస్తున్న నిర్వాహకులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Anushka Sharma : టీమిండియా క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ భార్య అనుష్క కుమారుడు అకాయ్ కోహ్లీ జన్మించిన తర్వాత తొలిసారి బహిరంగంగా కనిపించారు.
Punjab : పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ లో ఉన్న ఓ గురుద్వారా లో శనివారం అనూహ్య సంఘటన జరిగింది. తాము అత్యంత పవిత్రంగా పరిగణించే గురుగ్రంథ్ సాహిబ్ గ్రంథంలోని కొన్ని పేజీలను చించాడనే ఆరోపణలపై ఓ యువకుడిని ఆందోళనకారులు కొట్టి చంపారు.
Instagram Influencer : దక్షిణ అమెరికా దేశమైన ఈక్వెడార్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ 23 ఏళ్ల బ్యూటీ క్వీన్, మోడల్, ఇన్ స్టా గ్రామ్ ఇన్ ఫ్లుయెన్సర్ హత్యకు గురైంది. లాండీ పర్రాగా గోయ్ బురో అనే యువతిని గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు.
EC : ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు డీఎస్పీ లపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. వివాదాస్పద అధికారులను బదిలీ చేస్తూ ఆదివారం ఆదేశాలు జారీ చేసింది.
Advertisment
తాజా కథనాలు