author image

B Aravind

Pistols : హైదరాబాద్‌లో తుపాకుల దందా.. ఇద్దరు నిందితులు అరెస్టు
ByB Aravind

హైదరాబాద్‌లో తుపాకుల దందా నడుస్తోంది. తాజాగా పోలీసులు ఇద్దరు వ్యక్తుల నుంచి 7 నాటు తుపాకులు, 11 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ | క్రైం

దారుణం.. తండ్రిని చంపి ఇంటి ఆవరణంలో పాతిపెట్టిన కొడుకులు
ByB Aravind

ఉత్తరప్రదేశ్‌లో ఓ దారణమైన ఘటన 30 ఏళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది. ఇద్దరు కొడుకులు కన్నతండ్రినే హత్య చేసి మృతదేహాన్ని ఇంటి ఆవరణలో పాతిపెట్టారు. hort News | Latest News In Telugu | నేషనల్

శని, ఆదివారాల్లో భారీ కూల్చివేతలకు సిద్ధమైన హైడ్రా
ByB Aravind

శనివారం, ఆదివారం మూసీ పరివాహక ప్రాంతాల్లో భారీ కూల్చివేతలకు హైడ్రా సిద్ధమైంది. గత మూడు రోజులుగా మూసీ రివర్‌బెడ్‌లో సర్వే చేసిన అధికారులు బిల్డింగ్స్‌ను మార్క్ చేశారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

మహిళల కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తాం..మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు
ByB Aravind

ఐదేళ్లలో మహిళల కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తామని మంత్రి సీతక్క అన్నారు. 17 రకాల వ్యాపారాలను గుర్తించి మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తున్నామని తెలిపారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

పొంగులేటికి కొడుకు షాక్‌.. రూ.35 కోట్ల విలువైన 7 వాచ్‌లు కొనుగోలు
ByB Aravind

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలు జరిగిన నేపథ్యంలో ఆయన కొడుకు హర్షారెడ్డి రూ.35 కోట్లు విలువ చేసే 7 వాచ్‌లను విదేశాల నుంచి తెప్పించినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | తెలంగాణ

Israel : లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు.. 700 మృతి !
ByB Aravind

హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ విరుచుకుపడుతోంది. లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 700 మందికి పైగా మృతి చెందారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

జగన్‌ను తిరుమలకు వెళ్లకుండా ఎవరు ఆపారు: చంద్రబాబు
ByB Aravind

తిరుమల లడ్డూ వివాదం జరుగుతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. జగన్‌ను తిరుమల వెళ్లకుండా ఎవరు అడ్డుకున్నారని ప్రశ్నించారు. hort News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

HYDRA: రేవంత్‌ సర్కార్ కీలక నిర్ణయం.. మూసీలోకి త్వరలో హైడ్రా ప్రవేశం
ByB Aravind

హైదరాబాద్‌లో మసీ నది సుందరీకరణలో భాగంగా ప్రస్తుతం రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు. మూసీ రివర్‌బెడ్‌ ఏరియాలో 2,166 ఇళ్లు ఉన్నట్లు గుర్తించారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

surrogacy తో సంతానం పొందినా ప్రసూతి సెలవులు.. ఏ రాష్ట్రంలో అంటే ?
ByB Aravind

ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సరోగసీ ద్వారా మాతృత్వాన్ని పొందాలనుకునే మహిళా ఉద్యోగులకు ఆరు నెలల పాటు ప్రసూతి సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. Short News | Latest News In Telugu | నేషనల్

కర్ణాటకలో ఉర్దూ భాష వివాదం.. మరో చిక్కులో పడ్డ సిద్ధరామయ్య సర్కార్
ByB Aravind

కర్ణాటక ప్రభుత్వం ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న రెండు జిల్లాల్లో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారికి ఉర్దూ భాష రావడం తప్పనిసరి చేసింది. Short News | Latest News In Telugu | నేషనల్

Advertisment
తాజా కథనాలు