హైదరాబాద్లో KPHBలోని వరుణ్ తేజ్(23) అనే అబ్బాయి కడుపులో మంటగా ఉందని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. గురువారం అతడికి శస్త్ర చికిత్స చేస్తుండగా మృతి చెందాడు. Short News | Latest News In Telugu | తెలంగాణ | క్రైం
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
శాస్త్రీయ పరిశోధనలకై రూ.130 కోట్ల వ్యయంతో ఢిల్లీ, పూణె, కోల్కతాలో ఏర్పాటు చేసిన 'పరమ్ రుద్ర' సూపర్ కంప్యూటర్లను ఢిల్లీలో వర్చువల్గా ప్రారంభించారు. Short News | Latest News In Telugu | నేషనల్
అరుణాచల్ప్రదేశ్లో 21 మంది విద్యార్థులపై లైంగిక దాడికి పాల్పడ్డ కేసులో హాస్టల్ వార్డెన్కు మరణ శిక్ష విధించింది. Short News | Latest News In Telugu | నేషనల్ | క్రైం
ప్రస్తుతం కర్ణాటకలో ముడా స్కామ్ అంశం సంచలనం రేపుతోంది. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. Short News | Latest News In Telugu | నేషనల్
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో(UNSC)లో భారత్కు కచ్చితంగా స్థానం కల్పించాలని ఫ్రాన్స్ సూచనలు చేసింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
వాతావరణ పరిస్థితులను మరింత కచ్చితత్వంతో పసిగట్టే సాంకేతిక రానుంది. అరుణిక, అర్కా అనే సూపర్ కంప్యూటర్లను ప్రధాని మోదీ త్వరలోనే ప్రారంభించనున్నారు. Short News | Latest News In Telugu | వాతావరణం | నేషనల్
భద్రతా దళాలకు 360 డిగ్రీల రక్షణ ఇచ్చే తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను డీఆర్డీవో రూపొందించింది. ఐఐటీ- ఢిల్లీతో కలిసి వీటిని తయారు చేసినట్లు పేర్కొంది. Short News | Latest News In Telugu | నేషనల్
మూసీ నది ఆక్రమణలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మూసీ నది సుందరీకరణలో భాగంగా ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి దాదాపు 1600 నిర్మాణాలను తొలగించనుంది. Short News | Latest News In Telugu | హైదరాబాద్
దేశంలో ఏటా లక్షా 50 వేల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గంటకు సగటున 17మంది మృత్యువు ఒడిలోకి జారుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. Short News | Latest News In Telugu | నేషనల్
మూసీ నది ప్రక్షాళనకు అడుగులు ముందుకు పడుతున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్ వద్ద మూసీ నదిపై ఉన్న నిర్మాణాలను ఆర్డీవో అధికారులు పరిశీలించారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు