బాలీవుడ్, టాలీవుడ్లో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ తాజాగా షేర్ చేసిన ఓ విషయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒక సినిమాలో ప్రధాన పాత్ర పొందడానికి నిర్మాతలతో గొడవ పడాల్సి వచ్చిందని ఆమె తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. '

Anil Kumar
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం దేవర, వార్ 2 లాంటి పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాల షూటింగ్స్ లో తారక్ పాల్గొంటున్నాడు.
Raj Tarun - Lavanya : రాజ్ తరుణ్ - లావణ్య ప్రేమ వ్యవహారం ఇండస్ట్రీలో వివాదంగా మారిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం ఇంకా సర్దుమణిగినట్లు లేదు. తాజాగా ఈ ఇద్దరి మధ్య మరోసారి వార్ నెలకొంది. లావణ్య రాజ్ తరుణ్ ను కలవాలంటూ ప్రసాద్ ల్యాబ్ వద్దకు వచ్చింది. రాజ్ తరుణ్ తన కొత్త సినిమా 'తిరగబడరా సామి' ప్రెస్ మీట్ కోసం వచ్చాడు.
Lovlina Borgohain : ప్రతిష్టాత్మక పారిస్ ఒలింపిక్స్లో భారత బాక్సింగ్ క్రీడాకారిణి లవ్లీనా బోర్గోహైన్ ప్రిక్వార్టర్స్లో విజయం సాధించి మరో పతకం దిశగా అడుగులు ముందుకు వేసింది. మహిళల 75 కిలోల విభాగం ప్రిక్వార్టర్స్ పోరులో భాగంగా తన ప్రత్యర్థిని సున్నివా హాఫ్స్టాడ్ను 5-0 తో సున్నివా హెఫ్స్టడ్ (నార్వే)ను ఓడించి క్వార్టర్ ఫైనల్స్కు ప్రవేశించింది.
Ram Pothineni : ఉస్తాద్ హీరో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'డబుల్ ఇస్మార్ట్'. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
పాన్ ఇండియా హీరో ప్రభాస్, దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లీడ్ రోల్స్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'కల్కి 2898AD'. జూన్ 27 న రిలీజైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇండియాతో పాటూ ఓవర్సీస్ లోనూ కల్కి హవా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
యాక్షన్ హీరో గోపీచంద్ - శ్రీను వైట్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'విశ్వం'.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. శ్రీను వైట్ల అంటే ఎంటర్టైన్మెంట్ అని అందరికీ తెలుసు. ఆయన సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకులను అలరిస్తాయి.
Lakshya Sen : భారత బ్యాడ్మింటన్ సూపర్స్టార్ లక్ష్య సేన్ అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థిని షాక్కు గురిచేశాడు. ప్రస్తుతం జరుగుతున్న బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో లక్ష్య సేన్ తన మొదటి రౌండ్ మ్యాచ్లోనే భారీ సెన్సేషన్ క్రియేట్ చేశాడు.
స్వర్గీయ శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన జాన్వీ కపూర్.. తొలి చిత్రం 'ధడక్' తోనే ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సౌత్ లో స్టార్ హీరోల సరసన నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ‘ఉలఝ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.