Prabhas : వరద భాదితులకు ప్రభాస్ భారీ విరాళం

తెలుగు రాష్ట్రాల్లో వరదల నేపథ్యంలో టాలీవుడ్‌ యంగ్ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ రెండు రాష్ట్రాలకు కలిపి రెండు కోట్లను విరాళంగా ప్రకటించారు. అంతేకాకుండా వరద బాధితులకు మంచినీరు, ఆహారం కూడా ఏర్పాటు చేశారు.

Prabhas : వరద భాదితులకు ప్రభాస్ భారీ విరాళం
New Update

Prabhas: తెలుగు రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్‌ ప్రముఖులంతా కలిసి రెండు రాష్ట్రాలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే మెగాస్టార్‌ చిరంజీవి, బాలకృష్ణ, పవన్‌ కల్యాణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, మహేశ్‌ బాబు, యంగ్‌ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్‌సేన్‌ వంటి వారు ఇప్పటికే తమ విరాళాలను ప్రకటించారు.

ఈ క్రమంలోనే టాలీవుడ్ బాహుబలి ప్రభాస్‌ రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.కోటి చొప్పున మొత్తం రూ.2 కోట్లు విరాళంగా ప్రకటించారు. అంతే కాకుండా వరదలకు గురైన ప్రాంతలో ప్రజలకి భోజనాలు నీళ్లు ఏర్పాటు ఏర్పాటు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆయన గొప్ప హృదయాన్ని మెచ్చుకుంటున్నారు.

Also Read: ఆ జిల్లాలో విద్యాసంస్థలకు ఐదు రోజులు సెలవులు

#prabhas #tollywood #andhra-pradesh-floods #telangana-floods
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి