Breaking:అంగన్‌వాడీలను తొలిగించాలని ప్రభుత్వం నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో అంగన్‌వాడీల ఆందోళన మీద వైసీపీ ప్రభుత్వం సీరియస్ అయింది. ఎంత చెబుతున్నా దర్నాను విరమించకపోవడం మీద గుస్సా అవుతోంది. విధుల్లో చేరని అంగన్‌వాడీలను వెంటనే విధుల్లో నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.

New Update
Breaking:అంగన్‌వాడీలను తొలిగించాలని ప్రభుత్వం నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో అంగన్‌వాడీల ఆందోళన మీద వైసీపీ ప్రభుత్వం సీరియస్ అయింది. ఎంత చెబుతున్నా దర్నాను విరమించకపోవడం మీద గుస్సా అవుతోంది. విధుల్లో చేరని అంగన్‌వాడీలను వెంటనే విధుల్లో నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు