New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/YS-SHARMILA-1-jpg.webp)
YS Sharmila: కడప జిల్లాపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో రేపు ఆంధ్రరత్న భవన్ లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కడప జిల్లా కాంగ్రెస్ నేతలు హాజరు కానున్నారు. భేటీ అనంతరం కడప లోక్ సభ నుంచి షర్మిల పోటీ పై క్లారిటీ రానుంది.
తాజా కథనాలు