Purandeswari: పురంధేశ్వరి నివాసానికి కూటమి నేతలు AP: రాష్ట్ర బీజేపీ చీఫ్ పురంధేశ్వరి నివాసానికి టీడీపీ నేత అచ్చెన్నాయుడు, జనసేన నేత నాదెండ్ల మనోహర్ వెళ్లారు. ఉమ్మడి మేనిఫెస్టో, ఎన్నికల్లో ప్రచారంపై చర్చించనున్నారు. తాజాగా బీజేపీ 10 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. By V.J Reddy 27 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి BJP Chief Purandeswari: ఏపీ రాష్ట్ర బీజేపీ చీఫ్ పురంధేశ్వరి నివాసానికి టీడీపీ నేత అచ్చెన్నాయుడు, జనసేన నేత నాదెండ్ల మనోహర్ వెళ్లారు. ఉమ్మడి మేనిఫెస్టో, ఎన్నికల్లో ప్రచారంపై చర్చించనున్నారు. #purandeswari #ap-elections-2024 #bjp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి