ఏపీ మహిళలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 10న సున్నా వడ్డీ కార్యక్రమం
అర్బన్ ప్రాంతాల్లో కూడా డిజిటల్ లైబ్రరీలను తీసుకురావాలని సీఎం జగన్ ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో సమగ్ర సర్వేపై దృష్టిపెట్టాలన్నారు. అలాగే డిజిటల్ లైబ్రరీల నిర్మాణంపై కూడా చొరవ తీసుకోవాలని సూచించారు.
విశాఖలో దారుణం.. వృద్ధురాలిని హత్య చేసిన వాలంటీర్
విశాఖలో నగరంలో దారుణం జరిగింది. ఓ వృద్ధురాలిని గ్రామ వాలంటీర్(Volunteer)హత్య చేశాడు. సుజాతనగర్(Sujatanagar)లో ఈ ఘటన చోటుచేసుకుంది. బంగారు గొలుసు కోసం వృద్దురాలిని వాలంటీర్ హతమార్చడం కలకలం రేపింది.
లిక్కర్ మాఫియా గుట్టురట్టు..గోవా టూ వైజాగ్, విజయనగరం ..!
గత కొంతకాలంగా గోవా టూ శ్రీకాకుళం వయా విశాఖపట్నం యదేచ్ఛగా లిక్కర్ రవాణా సాగుతోందని పోలీసుల సమాచారం. దీనికోసం ఓ ముగ్గురు ముఠాకట్టారు. విజయనగరం జిల్లాకు చెందిన పొద్దిలాపూర్ సత్యనారాయణ, ధనుంజయ, శ్రీకాకుళం జిల్లాకు చెందిన గొర్ల లక్ష్మణ్ భాగస్వాములుగా ఉన్నారు. విజయనగరం సత్యనారాయణ ఈ దందాలో ప్రధాన నిందితుడు. అతడు గోవాలో చీప్ లిక్కర్ రూ.26 కొని రూ. 92 కు శ్రీకాకుళం లక్ష్మణ్ కి అమ్ముతాడు. అతను రూ. 100 కి ధనుంజయకు అమ్ముతాడు.ధనుంజయ రూ. 120కు లోకల్ మందుబాబులకు అమ్ముతాడు. గోవా నుంచి బాక్సులకు బాాక్సులు లిక్కర్ వాస్కోడీగామా ట్రైన్ లో వైజాగ్ కు తరలిస్తారు.ఈ సరుకుని వివిధ బస్ రూట్లలో పలు ప్రాంతాలకు తరలిస్తారు.డిప్యూటీ కమిషనర్ బాబ్జి రావు, జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని ప్రకటనలో తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి తరచూ వస్తున్న ప్రయాణికుల పై నిఘా పెంచారు.
జగన్ పాలనలో ఏపీ 20 ఏళ్లు వెనక్కి పోయింది
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి విశాఖలో పర్యటించారు. విశాఖ జిల్లా స్థాయి పార్లమెంట్ స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆమె.. పలు అంశాలతోపాటు ఉత్తరాంధ్రలో బీజేపీ బలంపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పురందేశ్వరి సీఎం జగన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అవినీతి పలన నడుస్తోందన్నారు. రాష్ట్రంలో వైసీపీ నాయకులు ప్రజలను బెదిరించి భూములను లాక్కుంటోందని ఆరోపించారు.
మిస్సింగ్ మిస్టరీ.. ఐఐటీ విద్యార్థిపై లుక్అవుట్ నోటీసులు..
హైదరాబాద్లో (hyderabad) చదువుతున్న ఐఐటీ విద్యార్థిపై( iit student) విశాఖలో లుక్ అవుట్ నోటీస్ జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని వాటర్ ట్యాంక్ తండాకు చెందిన దనావత్ కార్తిక్ నాయక్ హైదరాబాద్ ఐఐటీలో చదువుతున్నాడు. అయితే అతడు ఎవరికీ చెప్పకుండా కాలేజీ నుంచి వెళ్లిపోయాడు. కార్తీక్ ఈనెల 17న కాలేజీ నుంచి బయటకి వచ్చి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకున్నాడు. అక్కడ నుంచి జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలు ఎక్కి విశాఖపట్టణం (vizag) వెళ్లాడు.
వదల బొమ్మాళి వదల.. మరోసారి వరుణుడు నుంచి భారీ ముప్పు..!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావారణ శాఖ అలెర్ట్ ఇచ్చింది. రానున్న రెండు రోజుల పాటు(జులై 25,జులై 26) తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయి. మరోవైపు ఈనెల 27 వరకు చేపల వేటకు వెళ్లద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు.
Vizag: జగన్ను కలవరపెడుతున్న వైజాగ్.. అక్కడ పట్టు దొరికేనా?
ఏపీ రాజకీయాలను గతంలో ఎవరు శాసించని విధంగా శాసిస్తున్న సీఎం జగన్కు ఒక్క ప్రాంతం మాత్రం తలనొప్పిగా మారిందట. 2014 నుంచి ఆ ప్రాంతం మీద పట్టు సాధించలేకపోతున్నామని ఆవేదన ఉందట. తన తల్లిని ఓడించిన ప్రాంతంపై ఇప్పటికి జగన్ పట్టు సాధించలేకపోతున్నామని వాపోతున్నారట. ఇప్పుడు ఆ ప్రాంతంపై పట్టు కోసం ఏకంగా తన బాబాయిని రంగంలోకి దింపారు జగన్.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/ramesh-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/jagan-went-to-vizag-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/jagan-review-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Atrocity-in-Visakha.-A-volunteer-who-killed-an-old-woman-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/goa-liquor-in-andhra.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/ap-bjp-chif-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/hyd-iit-student-missing-mystery-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/rtv-sachin-fet-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/vizag-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/PAWAN-PANCHA-FET-jpg.webp)