ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం విశాఖలో పర్యటించనున్నారు. విశాఖ పట్నంలో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. దీని కోసం జగన్ మంగళవారం ఉదయం తాడేపల్లి నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ కు బయల్దేరతారు.
పూర్తిగా చదవండి..నేడు విశాఖకు ఏపీ సీఎం జగన్..పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు!
Translate this News: