Visakha : విశాఖలో యువకుడు హల్చల్.. భార్యను అప్పచెప్పాలని డిమాండ్
విశాఖలో ఆర్కే బీచ్ దగ్గర అర్థరాత్రి ఓ యువకుడు హల్ఛల్ చేశాడు. యోగ విలేజ్ దగ్గర హోర్డింగ్ ఎక్కి గోలగోల చేశాడు. అతన్ని అక్కడ నుంచి దింపడానికి పోలీసులు నానాపాట్లు పడ్డారు.
విశాఖలో ఆర్కే బీచ్ దగ్గర అర్థరాత్రి ఓ యువకుడు హల్ఛల్ చేశాడు. యోగ విలేజ్ దగ్గర హోర్డింగ్ ఎక్కి గోలగోల చేశాడు. అతన్ని అక్కడ నుంచి దింపడానికి పోలీసులు నానాపాట్లు పడ్డారు.
AP: ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని అన్నారు గుడివాడ అమర్నాథ్. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకుండానే కొన్ని చోట్ల వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయన్నారు. ప్రజలకు అండగా ఉంటామని.. వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్గా పని చేస్తాం అని అన్నారు.
థాంక్ యూ తారక్ అన్న... రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు మేమందరం కృతనిశ్చయంతో ఉన్నాం. “దేవర” సినిమాతో మీకు మంచి విజయం వస్తుంది అని కోరుకుంటున్నాను అంటూ బాలకృష్ణ చిన్నల్లుడు ట్వీట్ చేశారు. ఇక నారా లోకేష్ థాంక్యూ సో మచ్ డియర్ తారక్ అని ట్వీట్ చేశారు.
ఏపీ విశాఖలోని సీత కొండ పై వైఎస్సాఆర్ వ్యూ పాయింట్ మరోసారి హాట్ టాపిక్ అవుతుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీత కొండ పై ఉన్న అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ ని వైఎస్సాఆర్ వ్యూ పాయింట్ గా మార్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ విషయం గురించి అనేక గొడవలు కూడా జరిగాయి.
విశాఖలో గతేడాదిగా వివాదాస్పదంగా మారిన టైకూన్ జంక్షన్ డివైడర్ ను బుధవారం టీడీపీ, జనసేన నేతలు అడ్డు తొలగించారు. ఈ జంక్షన్ ను వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కోసం అప్పటి ప్రభుత్వాధికారులు, పోలీసులు కలిసి మూసేశారన్న ఆరోపణలున్నాయి
AP: టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరారు. ఈరోజు ఢిల్లీలో జరిగే ఎన్డీయే కూటమి సమావేశంలో పాల్గొననున్నారు. కాగా చంద్రబాబు కాన్వాయ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి ప్రభంజనం కొనసాగుతున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే విశాఖ రుషికొండ ప్యాలెస్పై పార్టీ జెండా ఎగుర వేశారు. కాగా, ఇప్పటి వరకు రుషికొండపై వైసీపీ ప్రభుత్వం ఎవ్వరిని అనుమతించని విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్పోల్ స్డడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గెలిచే అభ్యర్థులు ఎవరో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి.
విశాఖ ఎంపీగా తన గెలుపును ఎవరు ఆపలేరన్నారు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నారన్నారు. కూటమి తరుపున భరత్, వైసీపీ నుండి బొత్స ఝాన్సీ ఇద్దరు తనతో పోటీ పడలేకపోయారని పేర్కొన్నారు.