Narayana: ఆ రోజు నుంచే అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం: మంత్రి నారాయణ
డిసెంబరు 1 నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని మంత్రి నారాయణ వెల్లడించారు. నాలుగేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం రూ.60 వేల కోట్లు ఖర్చవుతుందని నారాయణ పేర్కొన్నారు.