MP Kesineni Nani: బోండా ఉమాకి జగన్ పై దాడి గురించి తెలుసు..కేశినాని సంచలన వ్యాఖ్యలు..!
బొండా ఉమా కామాంధుడు, కీచకుడు, కాలకేయుడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ కేశినేని నాని. అతడి ఇద్దరు కుమారులు కూడా రౌడీయిజం, గుండాయిజానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. బోండా ఉమాకి సీఎం జగన్ పై దాడి చేయించిన విషయం తెలుసన్నారు.